ప్రజా తీర్పు దినం – విశాఖపట్నం నుండి ప్రకటన

ప్రజా తీర్పు దినం 


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు (జూన్ 4)ను ప్రజా తీర్పు దినంగా ప్రకటించారు — 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపును గుర్తుగా నిర్వహిస్తున్నారు. ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత  (వెన్నుపోటు)

దినంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. పార్టీల పిలుపుతో రేపు ఏపీలో ఏం జరగబోతుందో అని ఆసక్తి నెలకొంది

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *